pop

మంగళంపల్లి బాలమురళీకృష్ణ మృతి పట్ల ప్రముఖుల సంతాపం


చెన్నై: మంగళంపల్లి బాలమురళీకృష్ణ మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. మంగళంపల్లి మృతికి గవర్నర్‌ నరసింహన్‌, చంద్రబాబు, కేసీఆర్‌, ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప తెలిపారు. మంగళంపల్లి కుటుంబసభ్యుడిగా పెరిగానని ప్రముఖ సంగీత విద్వాంసులు మోహనకృష్ణ తెలిపారు. మంగళంపల్లి దగ్గర వేల కీర్తనలు నేర్చుకున్నానని మోహనకృష్ణ తెలిపారు. మంగళంపల్లి మృతిపట్ల దాసరి నారాయణరావు భావోద్వేగానికి గురయ్యారు. మంగళంపల్లి మహాగాయకుడని దాసరి నారాయణరావు తెలిపారు. మంగళంపల్లి మృతి సినీ పరిశ్రమకు తీరనిలోటని దాసరి గుర్తు చేశారు. మేఘసందేశం సినిమాలో అద్భుతంగా పాడారని దాసరి అన్నారు.

No comments:

Powered by Blogger.