pop

బ్యాంకు చిల్లర వేషాలు


కొడుక్కి క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి డబ్బులివ్వండి మహాప్రభో.. అని బ్యాంకుకు వెళ్లిన ఆ వృద్ధురాలకి చిల్లరమూటిచ్చిపొమ్మన్నారు ఉత్తరప్రదేశ్ లోని ఓ బ్యాంక్ సిబ్బంది. చిల్లర అడిగిందని చిల్లరే ఇచ్చాం పొమ్మన్నారు. దీంతో ఏంచేయాలో తోచని ఆ ముసలామె క్యాన్సర్ తో బాధపడుతోన్న తన కొడుకుని ఆస్పత్రికి పిలిచి ఆ రూపాయి కాసుల మూట మోసుకెళ్లింది. మరోవైపు, కరెన్సీ రద్దుతో ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇచ్చిన లక్షరూపాయల సొమ్ము అక్కరకు రాకుండా వాపోతోందని ముసలామె వాపోతోంది.

No comments:

Powered by Blogger.