pop

పాత 500, వెయ్యి నోట్లున్న వారికి పండుగలాంటి వార్త


న్యూఢిల్లీ: పాత 500, వెయ్యినోట్లున్న వారికి కేంద్ర ప్రభుత్వం పండుగలాంటి వార్తను అందించింది. ఈ నోట్లను ప్రభుత్వ బకాయిలు తీర్చేందుకు వాడుకోవచ్చు. కరెంట్ బిల్లులు, నీటి బిల్లులు, పన్నులు, జరిమానాలు కట్టేందుకు ఈ నోట్లను వాడుకోవచ్చని కేంద్రం తెలిపింది. ఆస్తి పన్నుతో సహా ఇతర పన్నులంటినీ పాత నోట్లతో కట్టుకోవచ్చు. మహారాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు అంటే నవంబర్ 11 అర్ధరాత్రి వరకు మాత్రమే చెల్లించేందుకు అనుమతించారు. మిగతా రాష్ట్రాల అభ్యర్ధననూ కేంద్రం పరిశీలిస్తోంది.

No comments:

Powered by Blogger.